Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు: 24 గంటల్లో 24,171 మందికి కరోనా, 92 మంది మృతి

Webdunia
ఆదివారం, 16 మే 2021 (19:29 IST)
రాష్ట్రంలో గత 24 గంటల్లో 94, 550 శాంపిల్స్ పరీక్షించగా 24, 171 మందికి కోవిడ్ 19 అని తేలింది. కోవిడ్ వల్ల అనంతపురంలో 14 మంది, విశాఖలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరిలో 9, కృష్ణా జిల్లాలో 9, విజయనగరంలో 9, నెల్లూరులో 7, కర్నూలులో 6, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 6, పశ్చిమగోదావరిలో 3, కడపలో 2 మరణించారు.
 
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,32,596 పాజిటివ్ కేసు లకు గాను 12,12,788 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,10,436. కాగా ఇప్పటివరకూ రాష్ట్రంలో మృతి చెందనవారి సంఖ్య 9,372 మంది.

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments