ఏపీలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు: 24 గంటల్లో 24,171 మందికి కరోనా, 92 మంది మృతి

Webdunia
ఆదివారం, 16 మే 2021 (19:29 IST)
రాష్ట్రంలో గత 24 గంటల్లో 94, 550 శాంపిల్స్ పరీక్షించగా 24, 171 మందికి కోవిడ్ 19 అని తేలింది. కోవిడ్ వల్ల అనంతపురంలో 14 మంది, విశాఖలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరిలో 9, కృష్ణా జిల్లాలో 9, విజయనగరంలో 9, నెల్లూరులో 7, కర్నూలులో 6, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 6, పశ్చిమగోదావరిలో 3, కడపలో 2 మరణించారు.
 
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,32,596 పాజిటివ్ కేసు లకు గాను 12,12,788 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,10,436. కాగా ఇప్పటివరకూ రాష్ట్రంలో మృతి చెందనవారి సంఖ్య 9,372 మంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments