Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు: 24 గంటల్లో 24,171 మందికి కరోనా, 92 మంది మృతి

Webdunia
ఆదివారం, 16 మే 2021 (19:29 IST)
రాష్ట్రంలో గత 24 గంటల్లో 94, 550 శాంపిల్స్ పరీక్షించగా 24, 171 మందికి కోవిడ్ 19 అని తేలింది. కోవిడ్ వల్ల అనంతపురంలో 14 మంది, విశాఖలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరిలో 9, కృష్ణా జిల్లాలో 9, విజయనగరంలో 9, నెల్లూరులో 7, కర్నూలులో 6, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 6, పశ్చిమగోదావరిలో 3, కడపలో 2 మరణించారు.
 
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,32,596 పాజిటివ్ కేసు లకు గాను 12,12,788 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,10,436. కాగా ఇప్పటివరకూ రాష్ట్రంలో మృతి చెందనవారి సంఖ్య 9,372 మంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments