Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై కోవిడ్ మాత్రలు - ఇంజెక్షన్ కంటే మెరుగైన ఫలితం

Webdunia
మంగళవారం, 10 మే 2022 (11:08 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ ఓ వైరస్ ఓ కుదుపు కుదిపేసింది. ప్రతి ఒక్కరి జీవితాలు తారుమారయ్యాయి. ఈ మహమ్మారి ధాటికి అనేక మంది బాధితులు మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. అనేక మంది కోలుకోగా మరికొందరు చనిపోయారు. అయితే, ఈ వైరస్‌ను సరైన మందును కనుగొనే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రస్తుతం ఈ వైరస్ నుంచి కొంతమేరకు రక్షించేలా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ వైరస్ నుంచి ప్రాణాలను కాపాడే మందులు మాత్రం అందుబాటులో లేవు. 
 
ఈ నేపథ్యంలో మాత్రల రూపంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనివల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
అడినోవైరస్‌ను వాహకంగా ఉపయోగించుకునేలా అభివృద్ధి చేసిన ఈ టీకాను నోటి ద్వారా తీసుకోవచ్చిని అమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. రక్తంలోనూ, ఊపిరితిత్తుల్లోనూ ఇది యాంటీబాడీలను సమర్థంగా తయారు చేస్తుందని తెలిపారు. ఫలితంగా కరోనా వైరస్ నుంచి అది రక్షణ కల్పిస్తుందని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments