Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త కరోనావైరస్ కేసులు-4944, కోలుకున్నవారు-1232

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (17:57 IST)
ఆంధ్రను కరోనావైరస్ వణికిస్తోంది. ప్రతిరోజూ నాలుగువేలకు తగ్గకుండా కోవిడ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో మొత్తం 37, 162 శాంపిల్స్ పరీక్షించగా అందులో 4,944 కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.
 
కాగా 1232 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. కోవిడ్ కారణంగా అధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది మృతి చెందారు. విశాఖలో 9, చిత్తూరులో 8, శ్రీకాకుళం 7, అనంతపురం 6, పశ్చిమగోదావరి జిల్లాలో 6, గుంటూరులో 5, ప్రకాశంలో 5, కర్నూలులో 4, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా కారణంగా మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments