Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్: భారత్‌తో పాటు 20 దేశాలపై సౌదీ నిషేధం..

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (15:18 IST)
కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా సహా మరో 20 దేశాల ప్రయాణికుల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు గురువారం ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.

ప్రస్తుతం సౌదీలో కరోనా కేసుల సంఖ్య 3,71,356కు చేరింది. ఇప్పటికే 6,415 మంది చనిపోయారు. దీంతో ఆ దేశం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది. 
 
ఇందులో భాగంగానే ఇండియాతోపాటు అర్జెంటీనా, యూఏఈ, జర్మనీ, అమెరికా, ఇండోనేషియా, ఐర్లాండ్‌, ఇటలీ, పాకిస్థాన్, బ్రెజిల్‌, పోర్చుగల్‌, యూకే, టర్కీ, సౌతాఫ్రికా, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, లెబనన్‌, ఈజిప్ట్, జపాన్ దేశాల ప్రయాణికులపై నిషేధం విధించినట్లు ఇండియన్ ఎంబసీ గురువారం ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments