Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ థెరపీతో కరోనా వైరస్‌ను భయపెట్టారు

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (14:25 IST)
కరోనా వైరస్‌కు మందు లేదు. వ్యాక్సిన్ అసలు లేదు. ఉన్నదంతా సామాజిక దూరం పాటించడం.. జాగ్రత్తగా ఉండటమే. అయితే ఫ్లాస్మా థెరపీతో మొదటిసారి కరోనాను భయపెట్టారు. దేశంలోనే తొలిసారి ఓ కరోనా పేషెంట్ ప్లాస్మా థెరపీతో పూర్తిగా కోలుకున్నాడు.
 
ఢిల్లీ సాకేత్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో  చేరిన 49 యేళ్ళ బాధితుడికి వైద్యులు ఫ్లాస్మా థెరపీ చేశారు. ఆ థెరపీతో అతడు పూర్తిగా కోలుకున్నాడు. అలాగే మరో ముగ్గురు రోగులకు కూడా ఫ్లాస్మా థెరపీ అందజేశారు. వారిలో ఒకరు ఇప్పుడు ఐసీయు నుంచి సాధారణ వార్డుకు మారారు. మిగతా ఇద్దరిలోనూ శ్వాసకోశ సమస్యలు తీరిపోయాయి.
 
అమెరికాలోని హ్యూస్టన్లో ఉన్న సెయింట్ ల్యూక్స్ మెడికల్ సెంటర్లో తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్‌తో చేరిన ముగ్గురు భారత అమెరిక్లకు కూడా ఫ్లాస్మా థెరపీ చేశారు. దీంతో ముగ్గురికి సానుకూల ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లు బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ డీన్ అశోక్ బాలసుబ్రమణ్యం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments