Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ 19: మహారాష్ట్ర తర్వాత తమిళనాడే, ఎగబాకుతున్న కేసులు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (16:51 IST)
దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లోనే కరోనా కేసులు 80 శాతానికి పైగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ 8 రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో వుండగా తమిళనాడు రెండో స్థానంలో వుంది. ఆ తర్వాత పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా వున్నాయి. దేశంలో ప్రస్తుతం 1,89,226 క్రియాశీల COVID-19 కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య మొత్తం కేసులలో 1.68 శాతం.
 
ఇక పొరుగు రాష్ట్రం తమిళనాడు విషయానికి వస్తే...  బుధవారం నాడు 671 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 8,56,917కు కరోనా బాధితుల సంఖ్య చేరింది. కాగా నమోదైన 671 కేసుల్లో చెన్నై నగరంలోనే 275 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ నగరం మొత్తం 2,37,716కు చేరుకుంది.
 
రాష్ట్రంలో బుధవారం ఐదు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,530గా ఉంది. చికిత్స తరువాత బుధవారం నాడు మొత్తం 532 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 8,40,180కు చేరుకుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments