Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనావైరస్, ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (13:33 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది. దేశంలో కేసుల సంఖ్య 33 లక్షల 10 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 75,760 కేసులు నమోదు కాగా 1023 మంది ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 56,013 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది. దేశంలో మొత్తం 33,10,234 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 7,25,991 ఉండగా 25,23,771 మంది కేలుకొని డిశ్చార్జ్ య్యారు. ఇదిలా ఉండగా 60,472 మంది కరోనా వ్యాధితో మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.24 శాతంగా ఉండగా, దేశంలో నమోదైన మొత్తం కేసులలో 1.83 శాతానికి మరణాల రేటు తగ్గింది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.93 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,24,998 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,85,76,510కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments