Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను దేవుడు దగ్గరకి వెళ్లిపోతా, మూడో అంతస్తు నుంచి దూకేసిన కరోనా రోగి

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (19:18 IST)
కోవిడ్ ఆస్పత్రి నుంచి ఓ రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకి చెందిన కోలా రాంబాబు (32) ఈ నెల 17న ఆశ్రం కోవిడ్‌ ఆసుపత్రిలో చేరాడు. గత మూడు రోజులుగా రాంబాబు 'నేను దేవుడు దగ్గరకి వెళిపోతా' అంటూ అరుస్తూ విచిత్రంగా ప్రవర్తించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో రాంబాబును చూసుకునేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. 
 
రాంబాబు ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కుటుంబసభ్యులు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్నారు. శనివారం తెల్లవారుజామున 'బై బై.. నేను దేవుడి దగ్గరకు వెళ్లిపోతున్నా' అని గట్టిగా అరుస్తూ మూడో అంతస్తు కిటికీలో నుంచి కిందకు దూకాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ సీఐ అనసూరి.శ్రీనివాస్, ఎస్సై చావా సురేష్, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments