Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఉధృతి... 4 నెలల తర్వాత .. వారం వ్యవధిలో 80 వేల కేసులుే

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (10:37 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో వేగం క్రమంగా పుంజుకుంటుంది. ఫలితంగా గత వారం రోజుల వ్యవధిలో 80 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం గత నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 2,96,050 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 12781 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో మహారాష్ట్రలో 4004, ఢిల్లీలో 1530, కేరళలో 2786 కొత్త కేసులు వెలుగు చూశాయి. 
 
అలాగే, కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 18 మంది చనిపోయారు. ఈ మరణాలతో కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 5,24,873గా ఉంది. ఈ వైరస్ నుంచి 8537 మంది కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments