Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఉధృతి... 4 నెలల తర్వాత .. వారం వ్యవధిలో 80 వేల కేసులుే

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (10:37 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో వేగం క్రమంగా పుంజుకుంటుంది. ఫలితంగా గత వారం రోజుల వ్యవధిలో 80 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం గత నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 2,96,050 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 12781 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో మహారాష్ట్రలో 4004, ఢిల్లీలో 1530, కేరళలో 2786 కొత్త కేసులు వెలుగు చూశాయి. 
 
అలాగే, కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 18 మంది చనిపోయారు. ఈ మరణాలతో కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 5,24,873గా ఉంది. ఈ వైరస్ నుంచి 8537 మంది కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments