Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 17 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (10:39 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 17,135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు బుధవారం జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశవ్యాప్తంగా 17135 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,87,037కు చేరుకుంది. 
 
అలాగే, ఈ వైరస్ నుంచి 4,34,04,029 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,530 మందికి దేశ వ్యాప్తంగా చనిపోయారు. మరో 1,36,478 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో 53 మంది చనిపోగా, 20419 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.3 శాతానికి చేరింది. ఇక మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.50 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments