Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత 24గంటల్లో కొత్తగా 38903 కరోనా కేసులు.. 543 మంది మృతి

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (10:01 IST)
భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 38903 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇప్పటివరకు ఒకే రోజు ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1077618కి పెరిగింది. అలాగే. గత 24 గంటల్లో దేశంలో 543 మంది కరోనాతో మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 26816కి పెరిగింది. 
 
అలాగే భారత్‌లో తాజాగా... కరోనా నుంచి 23672 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీ కేసుల సంఖ్య 677422కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 62.9గా ఉంది. విదేశాలతో పోల్చితే... ఇండియాలో రికవరీ రేటు బాగుంది.  
 
అయితే దేశంలో ఆరు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 300937 పాజిటివ్ కేసులు ఉండగా, తమిళనాడులో 165714 కేసులున్నాయి. ఇక ఢిల్లీలో 121582, కర్ణాటకలో 59652, గుజరాత్‌లో 47390, ఆంధ్రప్రదేశ్‌లో 44609, తెలంగాణలో 43780, బెంగాల్‌లో 40209 కేసులున్నాయి. ఈ 8 రాష్ట్రాల్లో ఈమధ్య కరోనా జోరు బాగా ఉంది. 
 
ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో కరోనా వేగంగా పెరుగుతోంది. ఈ రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్‌లోకి వస్తే... దేశవ్యాప్తంగా కరోనాను కంట్రోల్ చేయడం తేలికవుతుంది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments