కంచి మఠం వృద్ధాశ్రమం.. 34మంది వృద్ధులకు కరోనా వైరస్

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (20:30 IST)
కాంచీపురం శంకరమఠం వృద్ధాశ్రమంలో 34మందికి కరోనా సోకింది. తమిళనాడులో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. రోజువారీగా ఐదు వేల మందికి కరోనా వైరస్‌ సోకిందని తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఒకే రోజులో 5,337 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 5,52,674కి పెరిగింది. 
 
ఈ నేపథ్యంలో రాణిపేట జిల్లా, ఆర్కాడు, కలవై సమీపంలో వున్న కంచి శంకర మఠానికి చెందిన వృద్ధుల ఆశ్రమంలో 64 వృద్ధులకు కరోనా సోకినట్లు తెలిపింది. దీంతో కరోనా సోకిన వారిని వాలాజాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కరోనా సోకిన వృద్ధుల్లో 60 నుంచి 90 ఏళ్ల వయస్సు లోపు వారేనని కంచి శంకర మఠం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments