Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ గుప్పిట్లో ఇరాన్, భారతీయుల కోసం ప్రత్యేక ఫ్లైట్

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (15:22 IST)
కరోనా బాధితుల కోసం విమానం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్... చైనా తర్వాత అత్యధిక ప్రభావిత దేశాల్లో ఇరాన్ ఉంది. కరోనా వైరస్ బారినపడిన అధిక ప్రభావిత దేశాల్లో ఇరాన్ ఉంది. అయితే, ఇక్కడ రెండు వేల మంది భారతీయులు చిక్కుకునివున్నారు. వీరిని రక్షించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది. 
ముఖ్యంగా, వీరిని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపింది. తొలి విడతగా 58 మంది భారతీయులను తీసుకుని ఐఐఎఫ్ విమానం ఇండియాకు చేరుకుంది. గజియాబాద్ ఎయిర్ పోర్టులో కొద్దిసేపటి క్రితం ల్యాండ్ అయ్యింది. 
ఈ విమానంలో వచ్చిన వారందరికీ తొలుత స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక డాక్టర్ల బృందం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అటు భారతీయుల తరలింపునకు సహకరించిన ఇరాన్ అధికారులకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కృతజ్ఞతలు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం