దేశంలో కొత్తగా 2487 పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 15 మే 2022 (10:29 IST)
దేశంలో కొత్తగా మరో 2487 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రులు, క్వారంటైన్‌లలో 17692 మంది చికిత్స పొందుతున్నారు.  కరోనా నుంచి 2878 మంది కోలుకోగా ఇప్పటివరకు దేశంలో కరనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,25,79,693కు చేరుకుంమది. 
 
మరోవైపు, గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 13 మంది చనిపోయారు. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల  సంఖ్య మొత్తం 5,24,214కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఇప్పటివరకు 191,32,94,864 కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments