Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 2487 పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 15 మే 2022 (10:29 IST)
దేశంలో కొత్తగా మరో 2487 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రులు, క్వారంటైన్‌లలో 17692 మంది చికిత్స పొందుతున్నారు.  కరోనా నుంచి 2878 మంది కోలుకోగా ఇప్పటివరకు దేశంలో కరనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,25,79,693కు చేరుకుంమది. 
 
మరోవైపు, గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 13 మంది చనిపోయారు. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల  సంఖ్య మొత్తం 5,24,214కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఇప్పటివరకు 191,32,94,864 కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments