విశాఖలో కరోనా కలకలం: ముగ్గురికి సోకిన కోవిడ్ కొత్త వేరియంట్

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (11:30 IST)
విశాఖపట్టణంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. విశాఖలో కొత్తగా 3 కేసులు నమోదయ్యాయి. దీనితో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జలుబు, జ్వరం తదితర లక్షణాలున్నవారు, వళ్లు నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు అశ్రద్ధ చేయవద్దని సూచన చేస్తున్నారు. బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలనీ, ఇదివరకు కోవిడ్ నివారణకు తీసుకున్న చర్యలన్నీ తిరిగి పునఃప్రారంభించాలని చెబుతున్నారు.
 
ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 27 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 752 కొత్త కేసులు నమోదు కాగా నలుగురు వ్యక్తులు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments