Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో కరోనా కలకలం: ముగ్గురికి సోకిన కోవిడ్ కొత్త వేరియంట్

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (11:30 IST)
విశాఖపట్టణంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. విశాఖలో కొత్తగా 3 కేసులు నమోదయ్యాయి. దీనితో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జలుబు, జ్వరం తదితర లక్షణాలున్నవారు, వళ్లు నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు అశ్రద్ధ చేయవద్దని సూచన చేస్తున్నారు. బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలనీ, ఇదివరకు కోవిడ్ నివారణకు తీసుకున్న చర్యలన్నీ తిరిగి పునఃప్రారంభించాలని చెబుతున్నారు.
 
ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 27 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 752 కొత్త కేసులు నమోదు కాగా నలుగురు వ్యక్తులు మరణించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments