Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయ్..

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (10:44 IST)
తెలంగాణలో కేసులు తగ్గుతూ పెరుగుతూ వున్నాయి. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు, శనివారం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కొంత మేర పెరిగాయి. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో నలుగురు మృతి చెందారు. 
 
రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,77,151కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,67,992 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,670 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో 1,489 మంది మృతి చెందారు.
 
శుక్రవారం ఒక్కరోజు 565 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే కరోనా మరణాలు దేశంలో 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉంది. అలాగే రికవరీ రేటు దేశంలో 94.9 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 96.69 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments