Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ : అధికారులు టెన్షన్.. టెన్షన్

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (11:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 813కు చేరింది. 
 
ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం... బుధవారం ఒక్క రోజే కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 813కు చేరాయి. అలాగే, 120 మంది రోగులు డిశ్చార్జ్ కాగా, మృతుల సంఖ్య 24కు చేరాయి. 
 
ఇదిలావుంటే, ఇటీవల సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. ఈ పరీక్షల కారణంగానే కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments