Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ : అధికారులు టెన్షన్.. టెన్షన్

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (11:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 813కు చేరింది. 
 
ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం... బుధవారం ఒక్క రోజే కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 813కు చేరాయి. అలాగే, 120 మంది రోగులు డిశ్చార్జ్ కాగా, మృతుల సంఖ్య 24కు చేరాయి. 
 
ఇదిలావుంటే, ఇటీవల సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. ఈ పరీక్షల కారణంగానే కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments