Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కొత్త కేసులు 38,074: కోలుకున్నవారు 42 వేలమంది

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (15:07 IST)
దేశంలో కరోనా మహమ్మారి కాస్త నెమ్మదించింది. ఐతే కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశ ఆర్ధికాభివృద్ది పూర్తిగా స్తంభించిపోయింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెలువరించిన తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 38,074 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,91,731కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,033మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 448 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,27,059కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 79,59,406 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా 5,05,265 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో, హోం క్వారంటైన్లో  చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments