Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కొత్త కేసులు 38,074: కోలుకున్నవారు 42 వేలమంది

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (15:07 IST)
దేశంలో కరోనా మహమ్మారి కాస్త నెమ్మదించింది. ఐతే కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశ ఆర్ధికాభివృద్ది పూర్తిగా స్తంభించిపోయింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెలువరించిన తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 38,074 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,91,731కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,033మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 448 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,27,059కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 79,59,406 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా 5,05,265 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో, హోం క్వారంటైన్లో  చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments