దేశంలో కరోనా మహమ్మారి, మరో 44,281 మందికి పాజిటివ్ నిర్ధారణ

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (11:49 IST)
దేశంలో కరోనా మహమ్మారి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు వస్తున్నాయి. దేశంలోని కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈరోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 44,281మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది.
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,36,012కి చేరింది. గత 24 గంటల్లో 50,326మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. గడిచిన 24 గంటల సమయంలో 512 మంది కరోనా బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు.
 
దీంతో మృతుల సంఖ్య 1,27,571కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 80,13,784 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా 4,94,657మంది ప్రస్తుతం ఆసుపత్రి, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments