Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా మహమ్మారి, మరో 44,281 మందికి పాజిటివ్ నిర్ధారణ

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (11:49 IST)
దేశంలో కరోనా మహమ్మారి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు వస్తున్నాయి. దేశంలోని కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈరోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 44,281మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది.
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,36,012కి చేరింది. గత 24 గంటల్లో 50,326మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. గడిచిన 24 గంటల సమయంలో 512 మంది కరోనా బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు.
 
దీంతో మృతుల సంఖ్య 1,27,571కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 80,13,784 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా 4,94,657మంది ప్రస్తుతం ఆసుపత్రి, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments