Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు-లాన్​ జౌ నగరంలో లాక్ డౌన్

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (17:25 IST)
చైనాలోని పలు నగరాలలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే దేశీయంగా కోవిడ్ వైరస్ స్ట్రైక్ అరికట్టేందుకు దాదాపు 40 లక్షల జనాభా ఉన్న లాన్​ జౌ నగరంలో లాక్ డౌన్ విధించింది.
 
అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు చూసింది ప్రభుత్వం. చైనా లోని వాయువ్య ప్రావిన్స్ గన్స్ రాజధాని అయిన లాన్​ జౌ లో తాజాగా ఆరు కేసులు నమోదు అవ్వగా… చైనా వ్యాప్తంగా సోమవారం 29 కేసులు నిర్ధారణ అయ్యాయి. 
 
మన దేశంతో పోలిస్తే.. ఆ 29 కేసులు తక్కువే అయినప్పటికీ… ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది చైనా. ఇందులో భాగంగానే తాజాగా లాన్​ జౌ నగరంలో లాక్ డౌన్ విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments