Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌తో అష్టకష్టాలు పడుతున్న మహిళ.. 22 గంటలు మంచంపైనే..?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (22:37 IST)
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, కోట్లాది మంది ప్రజలు దాని బారిన పడ్డారు. తాజాగా ట్రేసీ థాంప్సన్ అనే మహిళ చాలా కాలంగా కోవిడ్‌తో పోరాడుతోంది. ట్రేసీ కెనడా నివాసి. ఆమె కూడా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. దీంతో తన పొదుపు మొత్తం అయిపోయిందని, ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని డిమాండ్ చేసింది. 
 
2020లో మొదటిసారిగా ట్రేసీ థాంప్సన్‌ను ఈ కరోనావైరస్ సోకింది. అప్పటి నుంచి ఆమె ఒక్కరోజు కూడా పని చేయలేకపోయింది. 22 గంటలు మంచం మీద ఉంటుంది. ఆమెలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా గొంతు నొప్పి వచ్చింది. రుచిచూడలేక.. వాసనను గ్రహించలేకపోయింది. 
 
కొద్దికొద్దిగా ఆమె ఆరోగ్యం మెరుగుపడటానికి బదులుగా క్షీణించడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెను తిరిగి ఇంటికి పంపించారు. ప్రొఫెషనల్ చెఫ్ ట్రేసీ థాంప్సన్ ఇప్పుడు ఎక్కువగా రకరకాల మందులు, షేక్‌లు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments