Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌తో అష్టకష్టాలు పడుతున్న మహిళ.. 22 గంటలు మంచంపైనే..?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (22:37 IST)
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, కోట్లాది మంది ప్రజలు దాని బారిన పడ్డారు. తాజాగా ట్రేసీ థాంప్సన్ అనే మహిళ చాలా కాలంగా కోవిడ్‌తో పోరాడుతోంది. ట్రేసీ కెనడా నివాసి. ఆమె కూడా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. దీంతో తన పొదుపు మొత్తం అయిపోయిందని, ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని డిమాండ్ చేసింది. 
 
2020లో మొదటిసారిగా ట్రేసీ థాంప్సన్‌ను ఈ కరోనావైరస్ సోకింది. అప్పటి నుంచి ఆమె ఒక్కరోజు కూడా పని చేయలేకపోయింది. 22 గంటలు మంచం మీద ఉంటుంది. ఆమెలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా గొంతు నొప్పి వచ్చింది. రుచిచూడలేక.. వాసనను గ్రహించలేకపోయింది. 
 
కొద్దికొద్దిగా ఆమె ఆరోగ్యం మెరుగుపడటానికి బదులుగా క్షీణించడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెను తిరిగి ఇంటికి పంపించారు. ప్రొఫెషనల్ చెఫ్ ట్రేసీ థాంప్సన్ ఇప్పుడు ఎక్కువగా రకరకాల మందులు, షేక్‌లు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments