Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితుల కోసం తన కార్యాలయాన్ని ఐసియూగా మార్చిన షారూక్ ఖాన్

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:30 IST)
కరోనా సమయంలో చాలామంది హీరోలు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కూడా ఒకరు. ముంబై లోని తన కార్యాలయాన్ని కరోనా బాధితుల కోసం ఐసీయుగా మార్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందించారు.
 
అందులో అక్షయ్, సోనూ సూద్ వంటి వారు కరోనా కష్టకాలంలో ఎంతోమందిని ఆదుకున్నారు. షారుక్ ఖాన్ తన స్టార్‌డమ్‌ను సరైన విషయాల కోసం ఉపయోగించటానికి ఎప్పుడు ముందువరుసలో ఉంటాడు. షారూక్ తన కార్యాలయంలో 15 పడకల ఐసియును ఏర్పాటు చేశారు. దీంతో 66 మంది కరోనా బాధితులను అక్కడ చేర్చారు.
 
వారిలో 54 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. షారూక్ ఖాన్ యొక్క మీర్ పౌండేషన్, హిందుజా హాస్పిటల్ మరియు బిఎంసి సహకారంతో 15 పడకల ఐసియు సిద్ధమయ్యింది. ఖార్ లోని హాస్పిటల్లో లిక్విడ్ ఆక్సిజన్ నిల్వ ట్యాంకులను కలిగి వుందని, వెంటిలేటర్, ఆక్సిజన్ లైన్లతో క్లిష్టమైన రోగులకు సేవలు అందిస్తున్నామని ఖార్ లోని హిందుజ హాస్పిటల్ డాక్టర్ అవినాష్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

కింగ్‌డమ్ హిట్ అయితే ఆనందం కంటే సీక్వెల్ పై బాధ్యత పెరిగింది : విజయ్ దేవరకొండ

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments