Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కరోనా బులెటిన్, 75 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (19:20 IST)
గత కొద్ది రోజులుగా ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజా గడిచిన 24 గంటల్లో 74,919 కరోనా టెస్టులు చేయగా 3,342 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,04,026కి చేరింది. అయితే ఇందులో 31,469 యాక్టివ్ కేసులుండగా 7,65,991 మంది కరోనా నుండి కోలుకున్నారు.
 
ఒక్క రోజే 6,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6,556కి చేరింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలో నలుగురు చొప్పున కరోనాతో మరణించారు.
 
అనంతపురం, తూర్పు గోదావరి, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందగా కడప, ప్రకాశం, విజయనగరం జిల్లాలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అటు జిల్లాల పరంగా కేసులను పరిశీలించగా అనంతపురం 131, చిత్తూరు 404, ఈస్ట్ గోదావరి 445, గుంటూరు 378, కడప 203, కృష్ణా 344, కర్నూలు 60, నెల్లూరు 98, కాశం 266, శ్రీకాకుళం 112, విశాఖపట్నం 244, విజయనగరం 106, వెస్ట్ గోదావరి 551 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు ఏపీలో 75,02,993 కరోనా టెస్టులు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments