Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో రెట్టింపవుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (18:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపవుతున్నాయి. మంగళవారంతో పోల్చితే బుధవారం ఈ కేసుల సంఖ్య డబుల్ అయింది. అంటే గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన కోవిడ్ పరీక్షల్లో 434 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే గత 24 గంటల్లో ఒక్క కరోనా రోగి కూడా ప్రాణాలు కోల్పోలేదు. 
 
ఇదిలావుంటే, 24 గంటల్లో 102 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 20,75,481కు చేరింది. వీరిలో 20,59,134 మంది కోలుకోగా, 14,499 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1848 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments