Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా : 2 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 10 మే 2020 (15:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టపడటం లేదు. ఫలితంగా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో కూడా మరో 50 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు సంఖ్య 1980కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 925 మంది డిశ్చార్జ్ కాగా, 45 మంది మరణించారని వివరించింది.
 
ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,010గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 5, చిత్తూరులో 16, గుంటూరులో 6, కడపలో 1, కృష్ణాలో 1, నెల్లూరులో 5, కర్నూలులో 13, ప్రకాశంలో 2, విశాఖపట్నంలో 1 కేసు నమోదయ్యాయి. కర్నూలులో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 566కి చేరింది.
 
ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కేసు వివరాలను పరిశీలిస్తే, అనంతపురం 107, చిత్తూరు 112, ఈస్ట్ గోదావరి 15, గుంటూరు 382, కడప 97, కృష్ణ 339, కర్నూలు 566, నెల్లూరు 101, ప్రకాశం 63, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 63, విజయనగరం 4, వెస్ట్ గోదావరి 68, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వలస కూలీల్లో 27 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments