Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కరోనా కేసుల లెక్కలన్నీ తప్పుడు లెక్కలు, ఎవరు?: మాస్కులేవీ? హైకోర్టు

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (14:18 IST)
తెలంగాణ కరోనా కేసుల ఉధృతి లేనేలేదు. అస్సలు నైట్ కర్ఫ్యూ అవసరంలేదు అని ప్రభుత్వం చెపుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుందని ఇవాళ తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు.

 
ఫీవర్ సర్వేలో ఏకంగా మూడంటే మూడు రోజుల్లో లక్షా 70 వేల మంది బాధితులను గుర్తిస్తే... రోజువారీ చెక్ చేస్తే ఇంకా ఎంతమంది వుంటారో తెలుస్తుందన్నారు. తెలంగాణలో కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం సమర్పిస్తున్న లెక్కలన్నీ తప్పుడు లెక్కలని, పైగా ప్రభుత్వ కిట్లో పిల్లలకు అవసరమైన మందులు అస్సలు కనబడటంలేదని పిటీషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు. ఐతే పిటిషనర్ల తరపున న్యాయవాదులు చేసిన వాదలను తోసిపుచ్చిన ప్రభుత్వం, కరోనా విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 
ఇరువురి వాదనలను విన్న హైకోర్టు... రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో పౌరులు మాస్కులు లేకుండా బయట తిరగాడన్ని ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. భౌతిక దూరం కూడా పాటించకపోవడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించిన కోర్టు, జిహెచ్ఎంసి, పోలీసులు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు జరిగేట్లు చూడాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments