Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కరోనా కేసుల లెక్కలన్నీ తప్పుడు లెక్కలు, ఎవరు?: మాస్కులేవీ? హైకోర్టు

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (14:18 IST)
తెలంగాణ కరోనా కేసుల ఉధృతి లేనేలేదు. అస్సలు నైట్ కర్ఫ్యూ అవసరంలేదు అని ప్రభుత్వం చెపుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుందని ఇవాళ తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు.

 
ఫీవర్ సర్వేలో ఏకంగా మూడంటే మూడు రోజుల్లో లక్షా 70 వేల మంది బాధితులను గుర్తిస్తే... రోజువారీ చెక్ చేస్తే ఇంకా ఎంతమంది వుంటారో తెలుస్తుందన్నారు. తెలంగాణలో కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం సమర్పిస్తున్న లెక్కలన్నీ తప్పుడు లెక్కలని, పైగా ప్రభుత్వ కిట్లో పిల్లలకు అవసరమైన మందులు అస్సలు కనబడటంలేదని పిటీషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు. ఐతే పిటిషనర్ల తరపున న్యాయవాదులు చేసిన వాదలను తోసిపుచ్చిన ప్రభుత్వం, కరోనా విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 
ఇరువురి వాదనలను విన్న హైకోర్టు... రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో పౌరులు మాస్కులు లేకుండా బయట తిరగాడన్ని ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. భౌతిక దూరం కూడా పాటించకపోవడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించిన కోర్టు, జిహెచ్ఎంసి, పోలీసులు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు జరిగేట్లు చూడాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments