Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గిన కోవిడ్ పాజిటివిటీ రేటు.. పెరిగిన కరోనా మరణాలు

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (09:22 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా క్రమంగా తగ్గిపోతుంది. అయితే, కరోనా వైరస్ మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. ఇది ఇటు ప్రజలతో పాటు అటు అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. 
 
తాజా నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో 2,34,281 మందికి కోవిడ్ వైరస్ సోకింది. అయితే, 893 మంది బాధితులు ఈ వైరస్ సోకడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్యలో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణంగా డెల్టా వైరస్ కారణమై ఉండొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
గతంలో రోజు వారీ కేసులు 3 లక్షలకు పైగా నమోదైనప్పటికీ మరణాల సంఖ్య 400 లోపు ఉండేవిచ కానీ, ఇపుడు దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగించడం ఇపుడు ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments