Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 82 మందిని పొట్టనబెట్టుకున్న కరోనావైరస్

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (21:33 IST)
రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు తగ్గినప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 82 మందిని పొట్టనబెట్టుకుంది ఈ వైరస్. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది మృతి చెందినవారిలో వున్నారు.
 
కాగా ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,93,714 పాజిటివ్ కేసులకు గాను 2,06,205 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2,732 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 84,777గా వున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments