Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 82 మందిని పొట్టనబెట్టుకున్న కరోనావైరస్

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (21:33 IST)
రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు తగ్గినప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 82 మందిని పొట్టనబెట్టుకుంది ఈ వైరస్. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది మృతి చెందినవారిలో వున్నారు.
 
కాగా ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,93,714 పాజిటివ్ కేసులకు గాను 2,06,205 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2,732 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 84,777గా వున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments