Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona second wave: 730 మంది వైద్యులను మింగేసిన కరోనా

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (21:32 IST)
కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్‌లో 730 మంది వైద్యులు మరణించారని బీహార్‌లో గరిష్ట మరణాలు సంభవించాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) బుధవారం తెలిపింది.
బీహార్‌లో 115 మంది వైద్యుల మరణాలు నమోదయ్యాయి, ఢిల్లీలో 109 మంది మరణించారు, ఉత్తరప్రదేశ్‌లో 79 మంది మరణించారు.
 
దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 38, తెలంగాణ 37, కర్ణాటక 9, కేరళ 24, ఒడిశా 31 మరణాలు నమోదయ్యాయి. నేడు, భారతదేశం గత 24 గంటల్లో 62,224 తాజా COVID-19 కేసులను నమోదు చేయగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.22 శాతానికి పడిపోయిందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoFHW) తెలిపింది.
వరుసగా తొమ్మిది రోజులు రోజువారీ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. క్రియాశీల కేసులు 8,65,432కు తగ్గాయి. 70 రోజుల్లో తొలిసారిగా ఇవి 9 లక్షలకు తగ్గాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, జాతీయ COVID-19 రికవరీ రేటు 95.80 శాతానికి మెరుగుపడింది. కొత్త కేసులతో దేశ సంఖ్య 2,96,33,105కు చేరుకుంది. COVID-19 మరణాల సంఖ్య గత 24 గంటల్లో 2,542 తాజా మరణాలతో 3,79,573కు చేరుకుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments