Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంటు తొలి వర్షాకాల సమావేశాలు: 24 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (17:55 IST)
కరోనావైరస్ విజృంభిస్తున్నప్పటికీ పార్లమెంటు తొలి వర్షాకాల సమావేశం సోమవారం ప్రారంభయయ్యాయి. కరోనా నిబంధనలు ప్రకారం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ కలిపి రెండు విడతలుగాను సభ ఏర్పాటు చేశారు.
 
ఇందులో లోక్ సభకు ఉదయం, రాజ్యసభకు మధ్యాహ్నం సమయాన్ని కేటాయించారు. ఇందులో మొత్తం 359 మందికి ప్రవేశం కల్పించగా తొలిరోజు 200 మంది మాత్రమే పాల్గొన్నారు. ఇందులో 30 సీట్లను విజిటర్ల కోసం కేటాయించడం జరిగింది. కోవిడ్ కారణంగా నిబంధనల మేరకు భాతికదూరం పాటిస్తూ సీట్లను కేటాయించారు. 
 
కరోనా నిమిత్తం అందరికి టెస్టులు నిర్వహించగా దాదాపు 24 మంది లోక్‌సభ ఎంపీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వారి వివరాల మేరకు రైల్వే మంత్రి సురేశ్ అంగాడి, బిజెపికి చెందిన మీనాక్షి లక్ష్మీ, అనంతకుమార్ హెగ్డే, ప్రవీణ్ సాహి సింగ్, రీటా బహుగుణ జోషి, కౌసల్ కిషోర్‌తో సహా పలువురు మంత్రులున్నారు. వీరందరిని ఐసోలేషన్లో ఉండవలసినదిగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments