Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 1.02 కోట్ల మార్క్‌ను దాటిన కోవిడ్ వైరస్ కేసులు

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (12:37 IST)
భారత్‌లో కోవిడ్ వైరస్ విజృంభిస్తోంది. తాజాగా దేశంలో కరోనా వైరస్ కేసులు మరో మార్క్‌ను క్రాస్ చేశాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,021 కోవిడ్ పాజిటివ్ కొత్త కేసులు నమోదు కాగా.. 21,131 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో 279 కోవిడ్‌తో మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.02 కోట్ల మార్క్‌ను కూడా క్రాస్ చేసి.. 1,02,07,871కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 97,82,669కు పెరిగింది.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,47,901 మంది కరోనాతో మృతిచెందగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,301 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు.. ఆదివారం రోజు దేశవ్యాప్తంగా 7,15,397 శాంపిల్స్ పీరక్షించామని.. ఇప్పటి వరకు 16,88,18,054 కోవిడ్ టెస్ట్‌లు చేశామని ఐసీఎంఆర్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments