Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో లక్షా 40 వేల పాజిటివ్ కేసులు: క్వారంటైన్ సెంటర్లలో క్రీడలు, సంగీతంతో కరోనా థెరఫీ

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (18:29 IST)
దేశంలో అత్యధిక కేసులున్న టాప్ 5 రాష్ట్రాలలో ఏపీ కూడా ఒకటి. ఏపీలో ఇప్పటివరకు లక్షా 40 వేల పాజిటివ్ కేసులున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలించినా గ్రామీణ ప్రాంతాలలో భారీ కేసులు వస్తున్నాయి. ఇక అసలు విషయాన్ని పరిశీలిస్తే అనంతపురం జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్నది.
 
నిత్యం వందల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కరోనా రోగులకు ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు వారిని నిత్యం ఉల్లాసంగా ఉంచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వారికి క్రీడలు, సంగీతం వంటి వాటితో కరోనా థెరఫీ అందిస్తున్నారు.
 
ఉదయం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంతో ప్రారంభించి ఆపై రోగులకు తమకు ఇష్టమైన పాటలు వినే సదుపాయం కల్పించారు. అంతేకాకుండా క్వారంటైన్ కేంద్రాలలో క్రీడలకు సంబంధించిన అన్ని రకాల ఉపకరణాలు అందుబాటులో ఉంచారు. వాలీబాల్, బ్యాడ్‌మింటన్, క్యారమ్ ఇలా క్రీడలతో అనంతపురం జిల్లా కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలు సందడిగా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments