Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లు, కూరగాయల్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే..?

Webdunia
సోమవారం, 11 మే 2015 (17:22 IST)
పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చేసే మేలు మరేవీ చేయలేవన్నది అందరికీ తెలిసిందే. తాజా పండ్లు, కూరగాయలు కొనే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి మచ్చలు, ముడతలు లేని పండ్లు కూరగాయల్ని ఎంచుకోవాలి. బాగా పండిన పండ్లు, మంచి కూరగాయలు పరిశుభ్రంగా, చక్కని వాసనతో నిండి వుండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 
 
పండు వాసన మాగినంట్లుంటే వాటిని తీసుకోకూడదు. బంగాళాదుంపలు, యాపిల్స్ వంటివి మినహా చాలా రకాల కూరగాయలు, పండ్ల జీవితకాలం చిన్నగానే వుంటుంది. దీనిని దృష్టిలో వుంచుకుని అవసరం అయిన మేరకు మాత్రమే కొనుగోలు చేయాలి. తినే ముందు వీటిని శుభ్రంగా ఎక్కువ నీటితో కడగాలి. వీలైతే గోరు వెచ్చని నీళ్లతో కడిగేస్తే వాటిపై దుమ్ముధూళి మలినాలు సులువుగా తొలగిపోతాయి. 
 
క్యాబేజీ, మిలాన్ల వంటి వాటి పైభాగాన్ని తీసివేయాలి. బంగాళాదుంపలు, క్యారెట్లు, యాపిల్స్ వంటి వాటిని చెక్కు తీశాక నీటితో కడగాలి. ఫ్రిజ్ ఉష్ణోగ్రతను గమనిస్తుండాలి. కట్‌చేసిన కూరగాయలు, పండ్లను ప్లాస్టి్ బ్యాగ్స్‌‍లో బిగించి వుంచాలి. 

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

Show comments