Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృదువైన ఇడ్లీ.. హెల్దీ దోసెల కోసం..

Webdunia
సోమవారం, 4 ఆగస్టు 2014 (18:29 IST)
పొంగల్ రుచి కోసం
తీపి పొంగల్ చేశాక దాన్ని దించే సమయంలో కాస్త పైనాపిల్ రసాన్ని వేసి కలిపితే పొంగల్ చాలా రుచిగా ఉండడమే కాకుండా, పైనాపిల్ వాసనతో చాలా బావుంటుంది.
 
మృదువైన ఇడ్లీ కోసం
ఉప్పుడు బియ్యంతో ఇడ్లీలు వేస్తే చాలా సాఫ్ట్‌గా వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే మీ అందుబాటులో పచ్చిబియ్యమే ఉంటే వాటిని గోరువెచ్చని నీటిలో వాటిని నానబెట్టి పిండిగా రుబ్బితే చాలా మృదువుగా ఉంటాయి.
 
హెల్దీ దోసెల కోసం
దోశెల పిండిలో తురిమిన క్యారెట్, బీట్‌రూట్‌లను వేసి దోసెలుగా వేయడం ద్వారా దోసెలు మృదువుగా, కరకరలాడుతూ వస్తాయి. ఇంకా ఆరోగ్యాని ఎంతో మేలు చేస్తాయి.

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

Show comments