Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో బిస్కెట్లు క్రిస్పీగా ఉండాలంటే?

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (14:58 IST)
సాధారణంగా బిస్కట్లతో పాటు అనేక తినుబండరాలు వర్షాకాల్లో మెత్తబడిపోతుంటాయి. ఇలాంటి తినుబండరాలు వర్షాకాలంలో కూడా క్రిస్పీగా ఉంచుకునేందుకు చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే యధావిధిగా క్రిస్పీగా ఉంటాయి. ఇందుకోసం పలుకులగా ఉండే ఉప్పు (సాల్ట్ కాదు)ను ఒక తడి వస్త్రంలో కట్టి బిస్కెట్లు దాచిన డబ్బాలో ఉంచినట్టయితే, అవి ఎపుడు కూడా క్రిస్పీగా ఉంటాయి. 
 
అలాగే, ప్రెషర్ కుక్కర్‌లో న్యూస్ పేపర్ ఉంచి రెండు గ్లాసుల నీరు పోసి రాత్రంతా అలానే ఉంచి, మరుసటిరోజు ఉదయాన్నే సబ్బునీటితో శుభ్రం చేస్తే కుక్కర్ మెరుపులీనుతుంది. ఇకపోతే.. గ్లిజరిన్ ముంచిన వస్త్రంతో టేబుల్స్ వంటివి తుడిస్తే కాఫీ, టీ మరకలు తొలగిపోతాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments