Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో బిస్కెట్లు క్రిస్పీగా ఉండాలంటే?

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (14:58 IST)
సాధారణంగా బిస్కట్లతో పాటు అనేక తినుబండరాలు వర్షాకాల్లో మెత్తబడిపోతుంటాయి. ఇలాంటి తినుబండరాలు వర్షాకాలంలో కూడా క్రిస్పీగా ఉంచుకునేందుకు చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే యధావిధిగా క్రిస్పీగా ఉంటాయి. ఇందుకోసం పలుకులగా ఉండే ఉప్పు (సాల్ట్ కాదు)ను ఒక తడి వస్త్రంలో కట్టి బిస్కెట్లు దాచిన డబ్బాలో ఉంచినట్టయితే, అవి ఎపుడు కూడా క్రిస్పీగా ఉంటాయి. 
 
అలాగే, ప్రెషర్ కుక్కర్‌లో న్యూస్ పేపర్ ఉంచి రెండు గ్లాసుల నీరు పోసి రాత్రంతా అలానే ఉంచి, మరుసటిరోజు ఉదయాన్నే సబ్బునీటితో శుభ్రం చేస్తే కుక్కర్ మెరుపులీనుతుంది. ఇకపోతే.. గ్లిజరిన్ ముంచిన వస్త్రంతో టేబుల్స్ వంటివి తుడిస్తే కాఫీ, టీ మరకలు తొలగిపోతాయి. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments