రాగి పాత్రలు మిలమిల మెరిసిపోవాలంటే ఏం చేయాలి?

Webdunia
గురువారం, 19 జూన్ 2014 (14:23 IST)
రాగిపాత్రలు మిలమిల మెరిసిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? అయితే ఈ చిట్కాలు పాటించండి. స్టీల్, అల్యూమినియం కంటే కాపర్ పాత్రలు కొద్దిరోజులకే నల్లగా మారిపోతాయి. వీటిని మనం ఉపయోగించకపోయినా సరే  ఇవి నల్లగా మారుతాయి.
 
కాబట్టి, మీ రాగి పాత్రలను కొత్తవాటిలా మెరిపించే కొన్ని వంటింటి చిట్కాలను పరిశీలిద్దాం.. వెనిగర్, ఉప్పు రాగి పాత్రలను మెరిసిపోయేలా చేస్తారు.  కాపర్ పాత్రల మీద కొద్దిగా వెనిగర్ ఉప్పు చిలకరించి బాగా రుద్ది, తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
 
అలాగే నిమ్మతొక్క, నిమ్మకాయ రసంతో రాగి పాత్రలను శుభ్రం చేయడం మంచి ఫలితాన్నిస్తుంది. నిమ్మరసం మరియు ఉప్పు: మరో సారి రాగి వస్తువులను శుభ్రం చేసేప్పుడు నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్‌లా చేసి రాగి వస్తువులను పట్టించి పది నిముషాల తర్వాత బాగా రుద్ది కడగాలి. కడిగిన తర్వాత సున్నితంగా ఉండే పొడి వస్త్రంతో తుడవాలి. అలాగే వెనిగర్ సాల్ట్ పేస్ట్‌ మాత్రమే గాకుండా నిమ్మరసం బేకింగ్ సోడాతో రాగిపాత్రలను శుభ్రం చేస్తే తళతళ మెరిసిపోతాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వారణాసి గంగా ఘాట్‌లో మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన, గంగలో దూకేశాడు, వీడియో

భార్య నుంచి విడాకులు వచ్చినందుకు గుడికి 9 కి.మీ వెళ్తూ భర్త పొర్లుదండాలు, వీడియో

రెండో పెళ్ళి చేసుకుని భర్త వేధింపులు... ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరేసుకున్న భార్య

దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ - ఏప్రిల్ 14న అందుబాటులోకి...

బందరులో ఓ బఫూన్ ఉన్నాడు : మంత్రి కొల్లు రవీంద్ర

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ 4 రోజుల్లో 3.73 కోట్ల రూపాయల వసూళ్లు

Satya: జెట్లీ ఫస్ట్ సింగిల్ సత్య ఈజ్ నాట్ జెట్లీ ఏప్రిల్ 2న రిలీజ్

Dr. Rajasekhar: నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు : హీరో రాజశేఖర్

పళ్లిచట్టంబి మా డ్రీమ్ ప్రాజెక్ట్,మనందరి సినిమా కాబోతోంది - టొవినో థామస్

Vaishnavi: 2 మిలియన్లను దాటిన ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ లోని తొలి గీతం సంచారమే.

Show comments