Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్కాలు: సింకులో రోగకారక క్రిములు చేరకుండా ఉండాలంటే?

Webdunia
సోమవారం, 15 డిశెంబరు 2014 (18:01 IST)
ఈగలు, దోమలు, బొద్దింకలు ఇతర సూక్ష్మజీవులు వంటింట్లో చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వంటిల్లు ఎల్లవేళలా పొడిగా, శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. 
 
సింకులో రోగకారక క్రిములు చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా పచ్చి మాంసం, కూరగాయలు, అంట్ల గిన్నెలు సింకులో కడిగిన తర్వాత యాంటిబ్యాక్టీరియల్ స్ప్రేని సింకులో చల్లాలి. 
 
కొద్దిసేపైన తర్వాత ఆ సింకును బాగా కడిగేయాలి. ఇలా చేస్తే సింకును అంటిపెట్టుకుని ఉన్న రకరకాలైన బాక్టీరియా, వైరస్ కారక సూక్ష్మదీవులు పూర్తిగా నశించిపోతాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రసన్నకుమార్ ఇంటిపైదాడి.. జగన్మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శ

అమ్మకు దెయ్యం పట్టిందని కర్రలతో కొట్టి చంపించిన కుమారుడు...

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. కారణం ఏంటి.. వర్షాలు ఎప్పటి నుంచి?

పిల్లలు పుట్టిస్తానంటూ మురుగు నీరు తాపించారు.... తాంత్రికుడి క్రూరత్వానికి నిండు ప్రాణం పోయింది...

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

Show comments