అన్నం వండుకునే ముందు.. కొబ్బరినూనెను కలిపి?

Webdunia
గురువారం, 30 మే 2019 (18:08 IST)
శారీరక శ్రమతో పనిచేసేవారు అన్నం ఎంత తిన్నా అనారోగ్యాలు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ కూర్చుని పని చేసేవారు అన్నం ఎక్కువగా తింటే శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. తత్ఫలితంగా కొవ్వు చేరి ఊబకాయానికి దారితీస్తుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది తెల్లగా, మల్లె పువ్వులా ఉండే అన్నాన్ని తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 
 
పోషకాలు, ఫైబర్ ఏమాత్రం లేని ఈ అన్నంతో మనకు వచ్చే అనారోగ్యాల సంఖ్యను చెప్పడం కష్టం. కానీ ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కార మార్గం దొరికింది. అన్నం వండుకునే ముందు బియ్యాన్ని కడిగి బియ్యం పరిమాణంలో మూడు శాతం ఉండేలా తినే కొబ్బరి నూనెను కలిపి ఉడికించండి. ఆ తరువాత ఆ అన్నాన్ని పది గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తదుపరి గోరు వెచ్చగా వేడి చేసి వెంటనే తినేయాలి. 
 
ఇలా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. రెసిడెంట్ స్టాక్స్ పిండి పదార్థాలుగా మారుతాయి. ఇలా పిండి పదార్థంగా మారిన అన్నం తింటే సగం క్యాలరీలు తగ్గుతాయి. క్రొవ్వు ఉండదు. ఈ అన్నం సాధారణ అన్నంలా కాకుండా చాలా ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీనివల్ల శరీరంలోని అనవసర క్రొవ్వు కరిగిపోతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఈ అన్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంగిత జ్ఞానం లేని జగన్... ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి మారలేదు : సీఎం సీబీఎన్

అమృత్ భారత్ రైళ్లలో ఆర్ఏసీ రద్దు.. ఇక కేవలం బెర్తులు మాత్రమే కేటాయింపు

ఆస్తుల సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కట్టు కథలకు భయపడను : భట్టి విక్రమార్క

ప్రయాగ్ రాజ్ - మేడారంకు పోటెత్తిన భక్తులు.. ఎందుకు?

ఏపీ సీఎం చంద్రబాబు కోసం సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాదయాత్ర.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారత్ నాకు స్ఫూర్తి - నా దేశం నా గురువు - నా ఇల్లు కూడా : ఏఆర్ రెహ్మాన్

Ramcharan: ఫైర్ మీదున్నా.. తర్వాతి సవాల్‌కు సిద్ధం అంటున్న రామ్ చరణ్

వార్నీ... ఆ చిత్రంపై మోహన్ బాబు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూసేనా?

Sankranti movies: వినోదాన్ని నమ్ముకున్న అగ్ర, కుర్ర హీరోలు - వచ్చేఏడాదికి అదే రిపీట్ అవుతుందా?

మధిరలో కృష్ణంరాజు డయాబెటిక్ వార్షిక హెల్త్ క్యాంప్ ప్రారంభించనున్న భట్టివిక్రమార్క

తర్వాతి కథనం
Show comments