Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం వండుకునే ముందు.. కొబ్బరినూనెను కలిపి?

Webdunia
గురువారం, 30 మే 2019 (18:08 IST)
శారీరక శ్రమతో పనిచేసేవారు అన్నం ఎంత తిన్నా అనారోగ్యాలు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ కూర్చుని పని చేసేవారు అన్నం ఎక్కువగా తింటే శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. తత్ఫలితంగా కొవ్వు చేరి ఊబకాయానికి దారితీస్తుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది తెల్లగా, మల్లె పువ్వులా ఉండే అన్నాన్ని తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 
 
పోషకాలు, ఫైబర్ ఏమాత్రం లేని ఈ అన్నంతో మనకు వచ్చే అనారోగ్యాల సంఖ్యను చెప్పడం కష్టం. కానీ ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కార మార్గం దొరికింది. అన్నం వండుకునే ముందు బియ్యాన్ని కడిగి బియ్యం పరిమాణంలో మూడు శాతం ఉండేలా తినే కొబ్బరి నూనెను కలిపి ఉడికించండి. ఆ తరువాత ఆ అన్నాన్ని పది గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తదుపరి గోరు వెచ్చగా వేడి చేసి వెంటనే తినేయాలి. 
 
ఇలా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. రెసిడెంట్ స్టాక్స్ పిండి పదార్థాలుగా మారుతాయి. ఇలా పిండి పదార్థంగా మారిన అన్నం తింటే సగం క్యాలరీలు తగ్గుతాయి. క్రొవ్వు ఉండదు. ఈ అన్నం సాధారణ అన్నంలా కాకుండా చాలా ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీనివల్ల శరీరంలోని అనవసర క్రొవ్వు కరిగిపోతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఈ అన్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

ప్రియురాలితో కలిసి ఆమె భర్తను హత్య చేసిన ఉపాధ్యాయుడు!!

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు : భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి భర్త మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

తర్వాతి కథనం
Show comments