ఉప్పుడు బియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా?

ఉప్పుడు బియ్యాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. వడ్లని చెరిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిని నీళ్ళల్లో వేసుకోవాలి. పైన తేలిన పొట్టును తీసివేయాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని బుట్టలో పోసి వడపొయ్యాలి. 16 లీటర్

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (14:45 IST)
ఉప్పుడు బియ్యాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. వడ్లని చెరిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిని నీళ్ళల్లో వేసుకోవాలి. పైన తేలిన పొట్టును తీసివేయాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని బుట్టలో పోసి వడపొయ్యాలి. 16 లీటర్ల వడ్లకి 20 లీటర్ల నీరు పట్టే గిన్నెను తీసుకుని ఆ గిన్నెలో 2 లీటర్ల నీరు వేడిచేసుకోవాలి.
 
ఇప్పుడు ఆ నీటి గిన్నెమీద మూతపెట్టుకోవాలి. మంట ఎక్కువగా ఉన్నప్పుడు గిన్నెలోంచి ఆవిరి వస్తుంటుంది, అప్పుడు కఱ్ఱ గరిటతో లేదా పొడవుగావున్న గరిటతో ఆ బియ్యాన్ని బాగా కలుపుకోవాలి. మళ్లీ తిరిగి మూత పెట్టుకోవాలి. ఈ వడ్లు విడిపోయే వరకు వాటిని ఉడికించుకోవాలి. ఆ తరువాత బుట్టలో పోసుకుని వడగట్టి ఆ నీటిని పారేయాలి. వీటిని రెండుమూడు రోజుల పాటు నీడలో ఆరబెట్టుకోవాలి.
 
ఆ తరువాత వాటిని ఇంట్లోగానీ, మిల్లులో గానీ పట్టించుకుని పొట్టు చెరిగేసుకోవాలి. ఒకవేళ రెండురోజుల తరువాత కూడా వడ్లు బాగా ఎండకపోతే మళ్లీ ఒక రోజంతా వాటిని మూడు గంటల పాటు అలానే ఉంచుకోవాలి. తరువాత ఎండలో బాగా ఎండపెట్టుకుని పొట్టును చెరుక్కోవాలి. ఇలా చేయడం వలం ఉప్పుడు బియ్యం చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

తర్వాతి కథనం
Show comments