Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పుడు బియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా?

ఉప్పుడు బియ్యాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. వడ్లని చెరిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిని నీళ్ళల్లో వేసుకోవాలి. పైన తేలిన పొట్టును తీసివేయాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని బుట్టలో పోసి వడపొయ్యాలి. 16 లీటర్

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (14:45 IST)
ఉప్పుడు బియ్యాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. వడ్లని చెరిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిని నీళ్ళల్లో వేసుకోవాలి. పైన తేలిన పొట్టును తీసివేయాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని బుట్టలో పోసి వడపొయ్యాలి. 16 లీటర్ల వడ్లకి 20 లీటర్ల నీరు పట్టే గిన్నెను తీసుకుని ఆ గిన్నెలో 2 లీటర్ల నీరు వేడిచేసుకోవాలి.
 
ఇప్పుడు ఆ నీటి గిన్నెమీద మూతపెట్టుకోవాలి. మంట ఎక్కువగా ఉన్నప్పుడు గిన్నెలోంచి ఆవిరి వస్తుంటుంది, అప్పుడు కఱ్ఱ గరిటతో లేదా పొడవుగావున్న గరిటతో ఆ బియ్యాన్ని బాగా కలుపుకోవాలి. మళ్లీ తిరిగి మూత పెట్టుకోవాలి. ఈ వడ్లు విడిపోయే వరకు వాటిని ఉడికించుకోవాలి. ఆ తరువాత బుట్టలో పోసుకుని వడగట్టి ఆ నీటిని పారేయాలి. వీటిని రెండుమూడు రోజుల పాటు నీడలో ఆరబెట్టుకోవాలి.
 
ఆ తరువాత వాటిని ఇంట్లోగానీ, మిల్లులో గానీ పట్టించుకుని పొట్టు చెరిగేసుకోవాలి. ఒకవేళ రెండురోజుల తరువాత కూడా వడ్లు బాగా ఎండకపోతే మళ్లీ ఒక రోజంతా వాటిని మూడు గంటల పాటు అలానే ఉంచుకోవాలి. తరువాత ఎండలో బాగా ఎండపెట్టుకుని పొట్టును చెరుక్కోవాలి. ఇలా చేయడం వలం ఉప్పుడు బియ్యం చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments