Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు నిల్వ వుంచకూడదు, ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (23:23 IST)
చాలామంది బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చిన పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు. కానీ కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెడితో పాడయిపోతాయి. ఆ పదార్థాలలో కొన్నింటి గురించి తెలుసుకుందాము.
 
తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచడం వల్ల దాని లక్షణాలపై చెడు ప్రభావం పడుతుంది. 
 
ఫ్రిడ్జ్‌లో దోసకాయలను నిల్వ చేయడం వల్ల అవి నీరు, గుంటలుగా మారుతాయి. అందువల్ల వాటిని ప్లాస్టిక్‌లో చుట్టి పెట్టడం ఉత్తమం.
 
ఉల్లిపాయలు ఫ్రిడ్జ్‌లో పెడితే మెత్తగా, బూజు పట్టినట్లు మారుతాయి. కనుక ఉల్లిని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు.
 
ఉల్లిపాయల మాదిరిగా వెల్లుల్లిని కూడా చల్లని, పొడి ప్రదేశంలో ఉంచడం మంచిది. శీతలీకరణ వల్ల అది రబ్బరులా మారుతుంది.
 
బంగాళాదుంపలను ఫ్రిడ్జ్‌లో వుంచితే నుండి అదనపు తేమతో తీపిగా మారుతాయి. కొన్నిసార్లు వాటికి మొలక కూడా వస్తుంది. అవి హానికరం.
 
టొమాటోలను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వలన అవి సరైన రుచి, రసాన్ని కలిగి ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెడితే వీటిని కోల్పోతాయి.
 
అరటిపండ్లు పండడానికి వెచ్చని ఉష్ణోగ్రతలు అవసరం. ఫ్రిడ్జ్‌లో పెడితే నల్లగా మారిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

తర్వాతి కథనం
Show comments