ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు ఉంచకూడదు, ఎందుకో తెలుసా?

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (22:12 IST)
ఫ్రిడ్జ్‌లో కొన్ని పదార్థాలను పెట్టకూడదు. నిల్వ వుంచదగినవి మాత్రమే పెట్టాలి. కొన్నింటిని పెడితే అవి హానికరంగా మారుతాయి. ఉదాహరణకు బంగాళదుంపలు. వీటిని ఫ్రిజ్‌లో పెడితే మొలకెత్తుతాయి. వాటిని ఎల్లప్పుడూ పొడి ప్రదేశంలో ఉంచాలి. మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి హానికరం అంటారు.
 
 
చాలామంది వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ అలా చేయడం వల్ల వెల్లుల్లి రుచి దెబ్బతింటుంది. వెల్లుల్లి చాలా చల్లగానూ లేదా చాలా వేడిగానూ ఉంచకూడదు. అలాగే తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం వల్ల దాని లక్షణాలపై చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు.

 
కొందరు అరటిపండు చెడిపోకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే అరటిపండు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అరటిపండును ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల నల్లగా మారుతుంది కాబట్టి బయట ఉంచడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ సార్, నా చేయి విరిగింది చూడండి, ప్లీజ్ మా ఊరికి రోడ్డు వేయండి: విద్యార్థి వీడియో

భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అమ్మేసిన భార్య.. అలా సెటిలైపోయింది..

బిల్ గేట్స్‌కి కొబ్బరి చట్నీ, కరకరలాడే అమరావతి పునుగులు

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ జియో పెవిలియన్‌ సందర్శన

ఉండవల్లి అరటితోటలో బిల్ గేట్స్.. స్వర్ణ ఆంధ్ర 2047 సూపర్ అంటూ కితాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

తర్వాతి కథనం
Show comments