దోసెలకు నానబెట్టే ముందు.. బియ్యాన్ని వేయిస్తే..?

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (18:38 IST)
దోసెలు కోసం బియ్యం నానబెట్టే ముందు, బియ్యాన్ని కొద్దిసేపు వేయించి నానబెడితే దోసె కరకరలాడుతూ వస్తుంది. 
 
* అప్పడాల వంటివి వేయించే ముందు, కొద్దిసేపు ఎండలో ఉంచితే, నూనె ఎక్కువగా లాగకుండా ఉంటుంది. 
 
* కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు తగ్గిపోతుంది.
 
* దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాలో కొద్దిగా ఎండు మిర్చి, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.
 
* పకోడీ జంతికలు వంటివి చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపిన తర్వాత ఉప్పు వేస్తే, వంటకాలు కరకరలాడుతూ వస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీకి రూ.9470 కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు : కేంద్రం వెల్లడి

బంగ్లాదేశ్‌లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు

కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్‌డోజర్... సీఎం సిద్ధూ ఫైర్

కుమారుడు కావాలన్న కోరికతో కుమార్తెను హత్య చేసిన తల్లి

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే శిరీషా దేవి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తలైవర్‌తో లవ్ స్టోరీ తీయాలన్నదే నా కల : సుధా కొంగరా

అభిమానులకు కోసం సినిమాలకు స్వస్తి : హీరో విజయ్ ప్రకటన

డార్లింగ్ ఫ్యాన్స్‌కు మంచి వినోదం ఇవ్వాలనే "రాజాసాబ్" చేశాం... ప్రభాస్

ఏ బట్టల సత్తిగాడి మాటలు వినొద్దు.. ఇష్టమైన దుస్తులు ధరించండి : నిర్మాత ఎస్కేఎన్

Prabhas: ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

Show comments