Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోసెలకు నానబెట్టే ముందు.. బియ్యాన్ని వేయిస్తే..?

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (18:38 IST)
దోసెలు కోసం బియ్యం నానబెట్టే ముందు, బియ్యాన్ని కొద్దిసేపు వేయించి నానబెడితే దోసె కరకరలాడుతూ వస్తుంది. 
 
* అప్పడాల వంటివి వేయించే ముందు, కొద్దిసేపు ఎండలో ఉంచితే, నూనె ఎక్కువగా లాగకుండా ఉంటుంది. 
 
* కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు తగ్గిపోతుంది.
 
* దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాలో కొద్దిగా ఎండు మిర్చి, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.
 
* పకోడీ జంతికలు వంటివి చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపిన తర్వాత ఉప్పు వేస్తే, వంటకాలు కరకరలాడుతూ వస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

Hyderabad: కల్లు కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..? (video)

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

Show comments