దోసెలకు నానబెట్టే ముందు.. బియ్యాన్ని వేయిస్తే..?

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (18:38 IST)
దోసెలు కోసం బియ్యం నానబెట్టే ముందు, బియ్యాన్ని కొద్దిసేపు వేయించి నానబెడితే దోసె కరకరలాడుతూ వస్తుంది. 
 
* అప్పడాల వంటివి వేయించే ముందు, కొద్దిసేపు ఎండలో ఉంచితే, నూనె ఎక్కువగా లాగకుండా ఉంటుంది. 
 
* కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు తగ్గిపోతుంది.
 
* దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాలో కొద్దిగా ఎండు మిర్చి, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.
 
* పకోడీ జంతికలు వంటివి చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపిన తర్వాత ఉప్పు వేస్తే, వంటకాలు కరకరలాడుతూ వస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

80 లక్షల ప్యాకేజీ, అమెరికాలో ఇల్లు.. రహస్య వివాహం.. సహజీవన భాగస్వాముల ఆత్మహత్య

కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి దాడి చేసి.. చంపేసింది..

అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది..

అమరావతి మహిళల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది : కేంద్ర మంత్రి పెమ్మసాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

NTR: ఎన్టీఆర్ చిత్రం డ్రాగన్ లో నటించడంలేదంటున్న టోవినో థామస్

Akhil: లెనిన్ తర్వాత అఖిల్ చిత్రం ఎవరితో అనేది క్లారిటీ వచ్చిందా !

స్వర్ణ దేవాలయంలో అంట్లు తోముతున్న ప్రియాంకా చోప్రా

Show comments