పూరీలు క్రిస్పీగా ఉండాలంటే.. ఫ్రిజ్‌లో ఉంచండి!!

Webdunia
సోమవారం, 3 నవంబరు 2014 (15:18 IST)
చాలా మందికి పూరీలు అంటే ఎంతో ఇష్టం. అయితే, ఈ పూరీలు మరింత క్రిస్పీగా ఉంటే భలే ఉంటుంది. ఇలా ఉండేందుకు ఓ చిన్నపాటి చిట్కాను పాటిస్తే చాలు. 
 
పూరీల కోసం సిద్ధం చేసుకున్న పిండిని గుండ్రంగా తయారు చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేసినట్టయితే, కాల్చే సమయంలో నూనెను తక్కువగా పీల్చడంతో పాటు.. ఎంతో క్రిస్పీగా ఉంటాయి. 
 
అలాగే, ఎక్కువ రోజులు నిల్వవున్న శెనగపిండిని చెత్తలో పారేయకుండా దాన్ని పాత్రలు తోమడానికి ఉపయోగిస్తే గిన్నెలు మరింతగా మెరుస్తాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తాం.. నారా లోకేష్

ఎంజీఆర్, జయలలిత, పవన్ స్ట్రాటజీని ఫాలో అవుతున్న విజయ్.. త్వరలోనే త్రిషతో పెళ్లి?

ప్రేమికుడిని కలవనివ్వలేదు.. మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Saudi: మా రాజ్యం ఎటువంటి ఒత్తిడికీ తలొగ్గదు.. సౌదీ వార్నింగ్

ఇరాన్ క్షిపణి దాడులు.. అబుదాబి గ్యాస్ కేంద్రాల మూసివేత.. యూఏఈ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

Show comments