Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసం పిండేసిన నిమ్మకాయ తొక్కలతో పచ్చడి...

ఒక సీసాలో కొద్దిగా పసుపును వేసుకుని అందులో పచ్చిమిరపకాయలను పెట్టుకుంటే అవి ఎరుపు రంగు మారకుండా ఉంటాయి. ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలను వేసుకుంటే వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరకుండా ఉంటుంది. పెరుగు పుల్లగా మారకుండా ఉంటాలంటే అందులో కొబ్బరిముక్కను వ

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (16:57 IST)
ఒక సీసాలో కొద్దిగా పసుపును వేసుకుని అందులో పచ్చిమిరపకాయలను పెట్టుకుంటే అవి ఎరుపు రంగు మారకుండా ఉంటాయి. ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలను వేసుకుంటే వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరకుండా ఉంటుంది. పెరుగు పుల్లగా మారకుండా ఉంటాలంటే అందులో కొబ్బరిముక్కను వేసుకుంటే బాగుంటుంది.
 
ఎండిపోయిన వెల్లుల్లిపాయలను పొట్టుతీసి సన్నని మంటమీద వేయించి పొడిచేసుకుంటే వాటిని పచ్చళ్ళలో, పప్పు, రసం మెుదలైన వాటిలో ఉపయోగించవచ్చును. వెల్లుల్లి రేకులను సులువుగా తీయాలంటే వాటిని కాసేపు ఎండలో ఉంచుకోవాలి. 
 
రసం పిండివేసిన నిమ్మకాయలను సన్నని ముక్కలుగా తరిగి వాటిని ఆవిరి మీద ఉడికించి దానికి కొంచెం ఉప్పు, కారం, బెల్లం కలుపుకుని పోపు వేసుకోవాలి. దీంతో నిమ్మకాయ పచ్చడి రెడీ. మిగిలిన అన్నంలో కొద్దిగా శెనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర వేసుకుని బాగా మెత్తగా రుబ్బి దోసెల్లాగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా వడియాలు, చిప్స్‌గా కూడా చేసుకోవచ్చును.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments