Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకుకూరలు ఉడికించేటప్పుడు ఇలా చేస్తే..?

బ్రెడ్ బజ్జీలు చేసేటప్పుడు బ్రెడ్ ముక్కలకు ఇరువైపులా పెరుగు రాసి.. పిండిలో ముంచి నూనెలో వేపాలి. ఇలా చేస్తే.. బ్రెడ్ ముక్కలు అధికంగా నూనెను పీల్చవు. పాయసంలో నీళ్లు ఎక్కువైతే శెనగల పిండిని కలిపితే సరిపో

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (15:37 IST)
బ్రెడ్ బజ్జీలు చేసేటప్పుడు బ్రెడ్ ముక్కలకు ఇరువైపులా పెరుగు రాసి.. పిండిలో ముంచి నూనెలో వేపాలి. ఇలా చేస్తే.. బ్రెడ్ ముక్కలు అధికంగా నూనెను పీల్చవు. పాయసంలో నీళ్లు ఎక్కువైతే శెనగల పిండిని కలిపితే సరిపోతుంది. పనీర్ ముక్కలకు కట్ చేసేందుకు ముందు కత్తిని మరిగిన నీటిలో కాసేపు వుంచి తీసి కట్ చేస్తే పనీర్‌ చక్కని షేప్‌లో వుంటాయి. 
 
ఇంట్లో చేసే పూరీలు హోటల్ పూరీల్లా వుండాలంటే.. గోధుమపిండిలో ఒక స్పూన్ సోయా పౌడర్, అర స్పూన్ పంచదార చేర్చుకోవాలి. ఇలా చేస్తే పూరీలు రుచిగా వుంటాయి. ఇడ్నీల కోసం ఉపయోగించే పొడిలో నూనె, నెయ్యికి బదులు పెరుగును చేర్చి తీసుకుంటే.. రుచిగా వుంటుంది. 
 
ఏ సూప్ చేస్తూ ఇంట్లో కార్న్ ఫ్లోర్ లేకపోతే.. ఒక స్పూన్ అటుకుల పొడిని చేర్చుకుంటే సరిపోతుంది. అటుకులను వేపుకుని పొడి చేసుకుని పెట్టుకుంటే.. కట్‌లెట్‌లకు బ్రెడ్ పొడికి బదులు, సూప్‌లో కార్న్ ఫ్లోర్‌కు బదులు వాడుకోవచ్చు. ఆకుకూరలను వుడికించేందుకు ముందు పంచదారను కలిపి వుడికిస్తే రంగు మారదు. రుచి అదిరిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

తర్వాతి కథనం
Show comments