వంటింటి చిట్కాలు: ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2015 (16:01 IST)
* దోసె పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.
 
* వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. పొట్టుకూడా సులువుగా వస్తుంది.
 
* గుడ్లను ఉడికించే నీళ్ళల్లో కొంచెం ఉప్పు కలిపితే అవి పగిలిపోకుండా ఉంటాయి.
 
* పచ్చికొబ్బరి చిప్పల లోపల కొద్దిగా నిమ్మ రసం రుద్దితే తాజాగా ఉంటాయి.
 
* పచ్చిమిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి.
 
* ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే ఆకుకూర సహజ రంగుని కోల్పోదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వారణాసి జిల్లా కోర్టులో జడ్జి కుర్చీ ఖాళీగా ఉందనీ... (వీడియో)

చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఆధార్ నిబంధనలు.. ఎక్కడ?

తాతపై బైకుపై వెళుతున్న బాలిక ... కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కామాంధుడు

కేశినేని బ్రదర్స్ గొడవ : తమ్ముడు ఫిర్యాదుతో అన్నపై కేసు

తోక తెగి కిందపడ్డ హెలికాప్టర్, నేలపై గిరికీలు కొడుతూ పైలెట్లను బొమ్మల్లా ఆడించింది, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?

Mohanlal: మోహన్‌లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌

Bhogi: శర్వా.. భోగి చిత్రం కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సంపత్ నంది

V.V. Vinayak: వడ్డే నవీన్‌ సినిమాలు ఇష్టంతో చేయలేదు : వి. వి. వినాయక్

Aishwarya Rajesh: పేరుకు సుకుమారి కానీ టచ్ చేస్తే విద్యుత్ షాకే.. ఓ..! సుకుమారి టీజర్

Show comments