వంటింటి చిట్కాలు: ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2015 (16:01 IST)
* దోసె పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.
 
* వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. పొట్టుకూడా సులువుగా వస్తుంది.
 
* గుడ్లను ఉడికించే నీళ్ళల్లో కొంచెం ఉప్పు కలిపితే అవి పగిలిపోకుండా ఉంటాయి.
 
* పచ్చికొబ్బరి చిప్పల లోపల కొద్దిగా నిమ్మ రసం రుద్దితే తాజాగా ఉంటాయి.
 
* పచ్చిమిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి.
 
* ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే ఆకుకూర సహజ రంగుని కోల్పోదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

లక్కీ డ్రా పథకం.. కోట్లాది ప్రజాధనం స్వాహా.. అంబటికి బెయిల్ మంజూరు

శబరిమల బంగారు దుర్వినియోగ కేసు.. వాసుకు చట్టబద్ధమైన బెయిల్ మంజూరు

అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఘటన.. నారా లోకేష్- పవన్ భేటీ..

పెళ్లయి 3 నెలలే, గడ్డి మందు తాగి టెక్కీ సూసైడ్, కారణం ఏంటి?

వాహనాలపై పిల్లల్ని తీసుకెళ్లే తల్లిదండ్రులూ, జాగ్రత్త: సజ్జనార్ ఐపీఎస్ సూచనలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. చల్లారని వివాదం

Chiranjeevi: పునాదిరాళ్లు సినిమా కోసం కెమెరా ముందు నిలిచిన తొలి రోజు

ఆనాటి ఆ స్పెషల్ ఆలోచనే టాలీవుడ్ మెగాస్టార్‌ను స్పెషల్ స్టార్‌ను చేసాయ్

Singer Sunitha: లవ్ స్టోరీలో కె.జి.ఎఫ్. లాంటి చిత్రం నిలవే

Nikhil: వెయ్యి ఏళ్ల క్రితం చిత్తూరు లోని కృష్ణ అనే వారియర్ కథ స్వయంభు : హీరో నిఖిల్

Show comments