వంటింటి చిట్కాలు: ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2015 (16:01 IST)
* దోసె పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.
 
* వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. పొట్టుకూడా సులువుగా వస్తుంది.
 
* గుడ్లను ఉడికించే నీళ్ళల్లో కొంచెం ఉప్పు కలిపితే అవి పగిలిపోకుండా ఉంటాయి.
 
* పచ్చికొబ్బరి చిప్పల లోపల కొద్దిగా నిమ్మ రసం రుద్దితే తాజాగా ఉంటాయి.
 
* పచ్చిమిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి.
 
* ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే ఆకుకూర సహజ రంగుని కోల్పోదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Maoist Leader: వాంటెడ్ తీవ్రవాదులలో ఒకరైన పక్క హనుమంతు హతం

శ్రీశైలం టోల్ గేట్ వద్ద తనిఖీలు.. భారీ స్థాయిలో లిక్కర్ స్వాధీనం

Women Lover: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.. గుండెపోటు వచ్చిందని డ్రామా

కాలుజారి కిందపడింది.. అంతే.. 17ఏళ్ల బోనాల డ్యాన్సర్ మృతి

Army: సైనికులకు గుడ్ న్యూస్.. ఇక రీల్స్ చూడవచ్చు.. కానీ అది చేయకూడదు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత

ఈషా మూవీ రివ్యూ.. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు రావొద్దు.. కథేంటంటే?

షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు

'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?

నేను ఫిట్‌గా గ్లామరస్‌గా ఉన్నాను : నటి అనసూయ

Show comments