కాకరకాయ వండుతున్నారా? రెండు పచ్చి మామిడి ముక్కలు వేస్తే..!?

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2015 (20:00 IST)
కాకరకాయంటే చేదు తినను బాబోయ్ అంటూ భయపడిపోతున్నారా.. అయితే కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు, కూరకు కొత్త రుచి వస్తుంది. అలాగే క్యారెట్‌తో ఏ కూర చేసినా, అది ఉడికే సమయంలో కాస్తంత పంచదార వేయండి  టేస్ట్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. 
 
క్యారెట్ హల్వా తయారయ్యాక దానికి కొద్దిగా బియ్యపు పిండి కలపండి. కేరెట్ హల్వా మంచి రుచిగా ఉంటుంది. కుక్కర్‌‌లో పప్పు ఉడికించినప్పుడు ఒక్కోసారి పప్పులో నీరు ఎక్కువైపోతుంది.

ఆ వేడి వేడి పప్పుతేరును చపాతి పిండిలో పోసి నానబెడితే పప్పులో ఉన్న పోషకవిలువలు వృధాకావు, చపాతీలు మృదువుగా వస్తాయి. కూరగాయలు ఉడికించేటప్పుడు కొంచెం నిమ్మరసం చల్లితే రంగు మారకుండా ఉంటాయి. సూపుల్లో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే మంచి రుచి వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేకపోతును బలి ఇచ్చి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి రక్త తర్పణం, ఏడుగురు అరెస్ట్

చెత్త తరలించే వాహనంలో మృతదేహం తరలింపు... నిజ నిర్ధారణ ఏంటి?

KTR : రేవంత్ రెడ్డి అల్లుడిపై విమర్శలు గుప్పించిన కేటీఆర్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే షాకవుతారు.. తెలుసా?

అన్నమయ్య జిల్లా కేంద్రంగానే రాయచోటి ఉంటుంది.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

Naveen Polisetty: సంక్రాంతికి నవీన్‌ పొలిశెట్టి చిత్రం అనగనగా ఒక రాజు విడుదల

Kiki and Koko: మానవ విలువల్ని పిల్లలకు నేర్పించేలా కికి అండ్ కొకొ యానిమేషన్ మూవీ

ShivaRaj kumar: ఎన్ని రోజులు బతుకుతామో తెలీదు అందుకే సంతోషంగా బతకాలి : శివ రాజ్ కుమార్

ఉరికంబం ఎక్కిన ఖుదీరాం బోస్ గా చేయడం అదృష్టం - రాకేష్ జాగర్లమూడి

Show comments