వంటింటి చిట్కాలు: శెనగపిండిలో పెరుగు కలిపితే..

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (17:20 IST)
వంటింటి చిట్కాలు...
 
* శెనగపిండిలో పెరుగు కలిపితే పకోడీలు మెత్తగా వస్తాయి.
* సాధారణంగా పెనంపై ఒక చెంచా ఉప్పును వేయించి ఆ తరువాత దానిపై దోసెలు వేస్తే నాన్‌స్టిక్ పెనంపై వేసినట్టుగా అంటుకోకుండా వస్తాయి.
* సలాడ్ కోసం పళ్ళు ముందుగానే కోసి పెట్టుకున్నా అవి నల్లగా మారకుండా ఉండాలంటే, వాటి మీద నిమ్మకాయ రసం పిండండి. రెండు పళ్లకు సగం నిమ్మకాయ రసం సరిపోతుంది.
 
* వేపుడులో నూనె ఎక్కువైతే కాస్త శనగపిండి చల్లండి. తినడానికి రుచిగా ఉండటమే కాక ఎక్కువయిన నూనె తగ్గుతుంది. 
* వేరుశనగపప్పు వేయించాక బాగా రుచిగా ఉండాలంటే, బాగా వేడి నీటిలో వాటిని ఒక్క క్షణం ఉంచి తీసేసి, నీరంతా పోయే దాకా స్టెయినర్లో ఉంచి, ఆ తర్వాత వీటిని వేయించండి. చాల క్రిస్పీగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది..

అమరావతి మహిళల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది : కేంద్ర మంత్రి పెమ్మసాని

పార్లమెంట్ సాక్షిగా అమరావతి రాజధానిగా వద్దనే వద్దు : వైకాపా

నవ్యాంధ్ర రాజధానిపై జగన్ కొత్త పల్లవి - మచిలీపట్నం టు గుంటూరును క్యాపిటల్ ఏరియాగా చేయండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ చిత్రం డ్రాగన్ లో నటించడంలేదంటున్న టోవినో థామస్

Akhil: లెనిన్ తర్వాత అఖిల్ చిత్రం ఎవరితో అనేది క్లారిటీ వచ్చిందా !

స్వర్ణ దేవాలయంలో అంట్లు తోముతున్న ప్రియాంకా చోప్రా

Allu Arjun: హెచ్ పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్

Manchu Vishnu: ప్రజాప్రతినిధులూ డ్రెగ్ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా : మంచు విష్ణు

Show comments