దోసెల పిండి పులుపెక్కితే..?

Webdunia
శనివారం, 9 ఆగస్టు 2014 (12:25 IST)
దోసెల పిండి ఎక్కువగా పులిసి పోతే ఒక భాగం పిండికి, పావు భాగం రవ్వతో ఉల్లిపాయ, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి ఓ తిప్పు తిప్పి పిండిలో వేసి కలిపి దోసెలుగా వేస్తే దోసెలు చాలా రుచిగా ఉంటాయి. 
 
కాకరకాయలతో పులుసు
కాకరకాయలు ఎక్కువగా ఉంటే వాటిని సన్నగా తరిగి ఎండబెట్టి దాచిపెట్టండి. మీరు కారపులుసు పెట్టే సమయంలో వీటిని వేస్తే చాలా రుచిగా ఉంటుంది. 
 
కొబ్బరి పాలతో సలాడ్
క్యారెట్, టమోటా, ఉల్లిపాయలతో సలాడ్ చేసే సమయంలో ఇందులో పెరుగుకు బదులుగా రెండు చెంచాల కొబ్బరి పాలను వేసి తయారు చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా నోటి పుళ్లు, కడుపులో అల్సర్లు తగ్గుతాయి.
 
చేమదుంపలు ఉడికేందుకు
చేమదుంపలు త్వరగా ఉడకాలంటే అవి ఉడికించే ముందు పాత్రను స్టవ్‌పై పెట్టి అందులో కాస్త ఉప్పు వేసి అది చిటపటలాడాక అందులో చేమదుంపలను వేయండి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ రెట్టింపు కానుంది, గ్రిడ్‌ను విస్తరించకపోతే సమస్యే...

TDP and Jana Sena: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ-జనసేన?

ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు

ఏపీలో టీం 11 ఉంది.. అర్థమైందా రాజా? అదో ఏడుపుగొట్టు టీం : మంత్రి లోకేశ్

బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షుడుగా నితిన్ నబిన్ ఏకగ్రీవం.. 20న ప్రమాణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

MM keeravani: వందేమాతరం నా జీవితలో మైల్ రాయి : కీరవాణి

సంకల్ప యాత్ర వేసే ప్రతి అడుగు చంద్రబాబు ప్రతి అభిమాని అడుగు : బండ్ల గణేశ్‌

రాంచరణ్ సినిమా కాకుండా.. అరుంధతి లాంటి కథపై ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Samantha: సమంత క్లాప్ తో చీన్ టపాక్‌ డుం డుం ఘనంగా ప్రారంభం

మగాళ్లు రేప్ చేస్తున్నారు.. వారందర్నీ పట్టుకుని చంపేద్దామా? రేణూ దేశాయ్ ప్రశ్న (వీడియో)

Show comments