దోసెల పిండి పులుపెక్కితే..?

Webdunia
శనివారం, 9 ఆగస్టు 2014 (12:25 IST)
దోసెల పిండి ఎక్కువగా పులిసి పోతే ఒక భాగం పిండికి, పావు భాగం రవ్వతో ఉల్లిపాయ, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి ఓ తిప్పు తిప్పి పిండిలో వేసి కలిపి దోసెలుగా వేస్తే దోసెలు చాలా రుచిగా ఉంటాయి. 
 
కాకరకాయలతో పులుసు
కాకరకాయలు ఎక్కువగా ఉంటే వాటిని సన్నగా తరిగి ఎండబెట్టి దాచిపెట్టండి. మీరు కారపులుసు పెట్టే సమయంలో వీటిని వేస్తే చాలా రుచిగా ఉంటుంది. 
 
కొబ్బరి పాలతో సలాడ్
క్యారెట్, టమోటా, ఉల్లిపాయలతో సలాడ్ చేసే సమయంలో ఇందులో పెరుగుకు బదులుగా రెండు చెంచాల కొబ్బరి పాలను వేసి తయారు చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా నోటి పుళ్లు, కడుపులో అల్సర్లు తగ్గుతాయి.
 
చేమదుంపలు ఉడికేందుకు
చేమదుంపలు త్వరగా ఉడకాలంటే అవి ఉడికించే ముందు పాత్రను స్టవ్‌పై పెట్టి అందులో కాస్త ఉప్పు వేసి అది చిటపటలాడాక అందులో చేమదుంపలను వేయండి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

యువతను బలిచేసి నాయకులు అధికార పీఠాన్ని అధిరోహించారు : పవన్ కళ్యాణ్

నాసిక్ పండరీపురంలో విషాదం, రక్షణ గోడ లేని బావిలోకి దూసుకెళ్లిన వాహనం, 8 మంది మృతి, వీడియో

ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ సక్సెస్

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో బంగారు గొలుసులు లాక్కున్న దుండగులు

అంతా బీఆర్ఎస్ వల్లే జరిగింది.. కిషన్ రెడ్డి అడ్డుకున్నారు.. రేవంతన్న ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika Konidela: బిచ్చగాడు కంటే వంద దేవుళ్ళు విజయం సాధించాలి : నిహారిక కొణిదెల

Chiranjeevi and Ram Charan : 2026 లో మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ సరికొత్త చరిత్ర

Sundeep Kishan: సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంతో సూపర్ సుబ్బు స్ట్రీమింగ్

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టయిలీష్ అవతార్ ఐ యామ్ గేమ్ రిలీజ్ ప్రకటన

Vijay Deverakonda: ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ

Show comments