Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి...?

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (15:07 IST)
వంటిల్లంటే వంటకి కావల్సిన పదార్థాలన్నీ ఉంటాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రం ఎక్కువగా రోజులు తాజాగా ఉండలేదని బాధ. వాటిని ఎలా భద్రపరచాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటివారి కోసం ఈ కింది చిట్కాలు..
 
1. పనస కాయ కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే.. దానిని జిగురు అంటుకోదు. మినపప్పును నానబెట్టిన నీటిలో ఓ ఇనుప వస్తువును వేస్తే పప్పు త్వరగా నానుతుంది.
 
2. సాధారణంగా కాకరకాయ అంటేనే చేదుగా ఉంటుంది. ఈ చేదు కారణంగా కారక తినాలంటే విసుగుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. కాకరకాయ ముక్కలకు కొద్దిగా ఉప్పు రాసి నీళ్లు చల్లుకుని ఓ గంటపాటు అలానే ఉంచితే చేదు పోతుంది.
 
3. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి కొద్దిగా నీటిలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఉంచితే బొద్దింకలు ఆ ప్రాంతానికి దరిచేరవు.
 
4. పచ్చిమిరపకాయలకు ముచ్చికలు తీసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. ఎక్కువ రోజులపాటు పాడవకుండా ఉంటాయి. గ్యాస్‌స్టవ్ దగ్గర వంట చేసేటప్పుడు ఎప్పుడూ బొద్దింకల స్ప్రే వాడకూడదు. పేలుడు సంభవించవచ్చును. కనుక జాగ్రత్త వహించండి.
 
5. ఉప్పు వేసుకునే డబ్బాలకు ఎప్పుడూ మూత పెట్టి ఉండాలి. లేకపోతే దానిలో ఉండే అయొడిన్ గాలిలో కలిసిపోయి అయోడిని లోపం వస్తుంది. చివరగా చింగువ నిల్వ చేసే డబ్బాలో ఓ పచ్చిమిరపకాయను వేసి ఉంచితే ఇంగువ తాజాగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments